రిప‌బ్టిక్ డే నాడు జ‌న‌సేనాని ఎక్క‌డో తెలుసా..! |cinesarathi news


రిప‌బ్టిక్ డే నాడు జ‌న‌సేనాని ఎక్క‌డో తెలుసా..!

విశాఖలోని రుషికొండలో జనసేన, వామపక్షాల రౌండ్ టేబుల్‌ స‌మావేశం జ‌రిగింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వామపక్షాల నేతలు రాఘవులు, మధు, రామకృష్ణల‌తో సమావేశమయ్యారు. జనసేన మౌలిక సిద్ధాంతాలు, వామపక్ష సిద్థాంతాలతో సారూప్యత, వచ్చే సార్వత్రిక ఎన్నికలలో పొత్తు తదితర అంశాలపై ఈ భేటీలో చర్చిం
#JanasenaParty #PawanKalyan #PawanKalyan #Gunturtour #RepublicDay @cgpraveenk @cinesarathi






Comments