ఏపి సచివాలయ భవనానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన...!

ఏపి సచివాలయ భవనానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన...!



ఏపీ రాజధాని అమరావతిలో ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ భవనాల నిర్మాణానికి ఉద్దేశించిన రాఫ్ట్‌ ఫౌండేషన్‌ను కాంక్రీట్‌తో నింపే కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఏకబిగిన మూడున్నర రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. సచివాలయ,


Comments